తిరుమలలో రద్దీ…సర్వదర్శనానికి 18 గంటల సమయం !

-

 

TTD Tirumala Sarvadarshan: తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్‌. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఇవాళ ఉదయం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 73, 811 మంది దర్శించుకున్నారు.

Heavy pilgrim rush at Tirumala, waiting time for darshan crosses 18 hours

అలాగే.. నిన్న ఒక్క రోజే…తిరుమల శ్రీవారికి 34, 901 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3. 19 కోట్లుగా నమోదు అయింది.

తిరుమల…31 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు

టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 18 గంటల సమయం

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73811 మంది భక్తులు

తలనీలాలు సమర్పించిన 34901 మంది భక్తులు

హుండి ఆదాయం 3.19 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news