తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

-

తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. నారాయణగిరి షెడ్ల వరకు అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని నిన్న 63, 826 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 27, 530మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 4.23 కోట్లు సమకూరిందని అధికారులు వెల్లడించారు.

18 hours for Sarvadarshan of Tirumala Srivari

తిరుమల..వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లలని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్న భక్తులు

టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 18 గంటల సమయం

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63, 826 మంది భక్తులు

తలనీలాలు సమర్పించిన 27, 530 మంది భక్తులు

హుండి ఆదాయం 4.23 కోట్లు

Read more RELATED
Recommended to you

Exit mobile version