ఏలూరులో విషాదం..ఐ ఫోన్ కొనివ్వలేదని ఎలుకల మందు తాగిన బాలుడు !

-

ఏలూరులో విషాదం నెలకొంది. బాలుడి ప్రాణాలు తీసింది ఐఫోన్ మోజు. ఐ ఫోన్ కొనివ్వలేదని ఎలుకల మందు తిన్నాడట బాలుడు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతి చెందాడు. ఏలూరు ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన బండా రామకృష్ణ (17)పదో తరగతి వరకూచదివి ప్రస్తుతం మోటారు సైకిల్‌ మెకానిక్‌ పనులు నేర్చుకుంటున్నాడు.

A boy who ate rat poison because he did not buy an iPhone, died while receiving treatment in the hospital

ఐఫోన్ కొనివ్వాలని ఇటీవల కుటుంబ సభ్యులను అడిగాడట రామకృష్ణ. అయితే…. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని తర్వాత కొంటామని తల్లిదండ్రులు చెప్పడంతో మనస్థాపానికి గురైయ్యాడు బాలుడు. ఫోను కొనివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించి ఈనెల 13వ తేదీన ఎలుకల మందు పేస్టును తినేశాడు బాలుడు. పరిస్థితి విషమం కావడంతో గుంటూరు ఆసుపత్రిలో చేర్పించారు బంధువులు. చికిత్స పొందుతూ వారం రోజుల అనంతరం నిన్న సాయంత్రం మృతి చెందాడు రామకృష్ణ. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు ఏలూరు రూరల్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news