7వ తరగతి బాలికపై అత్యాచారయత్నం…తాడుతో కట్టేసి మరీ !

-

బాలికపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తికి దేహశుద్ది చేశారు ప్రజలు. ఈ సంఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల జిల్లా అవుకు మండలం కాశిపురం గ్రామంలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారయత్నం చేశారు దాసయ్య. ఈ తరుణంలోనే… బాలిక కేకలు వేసింది.

A man attempted to rape a seventh class student of Kashipuram village, Avuku mandal, Nandyala district

దీంతో దాసయ్యను పట్టుకున్న స్థానికులు..చితకబాదారు. దాసయ్యను కట్టేసి కొట్టి, నిందితుడిని పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

https://x.com/ChotaNewsTelugu/status/1830441656580997394

Read more RELATED
Recommended to you

Exit mobile version