BREAKING: టీడీపీ కార్యకర్తను నరికి చంపిన వైసీపీ వర్గీయులు

-

BREAKING: టీడీపీ కార్యకర్తను నరికి చంపారు వైసీపీ వర్గీయులు. ఈ సంఘటన ఆదివారం రాత్రి కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూల్‌ జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డి పల్లె లో దారుణ హత్య జరిగింది.

A TDP worker was hacked to death by YCP cadres

టీడీపీ కార్యకర్తను నరికి చంపారు వైసీపీ వర్గీయులు. ఎంఎల్ఏ కే ఈ శ్యాం బాబు అనుచరునిగా ఉన్న గిరినాథ్ చౌదరిని హత్య చేశారు వైసీపీ పార్టీ కార్యకర్తలు. కాపుకాచి హత్య చేశారు మాజీ mla శ్రీదేవి వర్గీయులు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version