రానున్న ఎన్నికల్లో 160 స్థానాల్లో గెలుస్తాం – అచ్చెన్నాయుడు

-

రానున్న ఎన్నికల్లో 160 స్థానాల్లో గెలుస్తామన్నారు టిడిపి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. రాజమండ్రి మహానాడులో టిడిపి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ….. రానున్న ఎన్నికల్లో 160 స్థానాల్లో గెలిచి టిడిపి అధికారంలోకి రావడం ఖాయం… కార్యకర్తలు ఇందు కోసం కష్టించి పని చేయాలని పేర్కొన్నారు.

అబద్ధాలు కోరు సి.ఎం. జగన్ లాంటి వాడిని చూడలేదని ఆగ్రహించారు. వైజాగ్ లో రాజధాని అంటూ ఉత్తరాంధ్రలో విభేదాలు పెడుతున్నారని.. వలసలు లేని ఉత్తరాంధ్ర కావాలని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులు కాదు… పెట్రోలు, డీజిల్ , కరెంట్, వాటర్ టాక్స్ లు పెంచి 300 కోట్లు దోచుకున్నారని ఫైర్‌ అయ్యారు టిడిపి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. ఖబడ్దార్ జగన్మోహనరెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకింత చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు టిడిపి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news