తిరుమల భక్తులకు అలర్ట్.. ఇవాళ హనుమాన్ జయంతి వేడుకలు

-

 

తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. ఇవాళ తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు కొనసాగనున్నాయి. ఇవాళ తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించబోతున్నట్లు ఈ మేరకు టీటీడీ పాలకమండలి అధికారిక ప్రకటన చేసింది. తిరుమలకుట్ట పైన ఉన్న ఆకాశగంగా , బాలాంజనేయ, జపాలి తీర్థాల్లో జరగబోతున్నట్లు అధికారికంగా వెల్లడించింది టీటీడీ పాలక మండలి.

Alert for Tirumala devotees.. Hanuman Jayanti celebrations today
Alert for Tirumala devotees.. Hanuman Jayanti celebrations today

భక్తుల రధికారణంగా పాప వినాశనం అలాగే ఆకాశగంగా తీర్థాలకు వెళ్లే మార్గాల్లో ప్రైవేటు వాహనాలకు అస్సలు అనుమతి నిరాకరిస్తున్నట్లు వెల్లడించింది. ఆ ప్రాంతాలకు వెళ్లే భక్తులు కచ్చితంగా ఆర్టీసీ బస్సులు మాత్రమే వెళ్లాలని సూచనలు చేస్తున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news