రంగాను టీడీపీ గూండాలు హతమార్చి నేటికి 35 ఏళ్లు: మంత్రి అంబటి

-

రంగాను టీడీపీ గూండాలు హతమార్చి నేటికి 35 ఏళ్లు అని ట్వీట్‌ చేశారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు టీడీపీని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. ‘దీక్షలో ఉన్న దీరున్ని టీడీపీ గూండాలు హతమార్చి నేటికీ 35 సంవత్సరాలు.

ambati ram babu tributes to vangaveeti ranga

జోహార్ వంగవీటి మోహనరంగా !’ అని ట్వీట్ చేశారు. వంగవీటి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అంబటి. కాగా, 19 88 డిసెంబర్ 26న రంగా హత్యకు గురయ్యారు. ఇక అటు ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలు ప్రారంభించారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం జగన్. ఈ సందర్భంగా క్రీడాకారులకు కిట్లను అందజేసిన సీఎం జగన్ అనంత రం మాట్లాడారు. ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే మైలురాయి అన్నారు సీఎం జగన్‌. ఇది అందరూ పాల్గొనే గొప్ప పండగ.. 47 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని చెప్పారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news