BREAKING: అనకాపల్లిలో మరో అగ్నిప్రమాదం..4 గురు కార్మికులు !

-

అనకాపల్లి సంఘటన మరువక ముందే.. ఏపీలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీ లో సినర్జిన్ యాక్టివ్ ఇనెడియంట్స్ కంపెనీ లో అర్ధరాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు జార్ఖండ్ కార్మికులు కి తీవ్ర గాయాలు అయ్యాయి.

An accident in another factory in Pharma Sej in Anakapalli district

దీంతో చికిత్స నిమిత్తం విశాఖ ఇందుస్ హాస్పిటల్ కి బాధితులను తరలించారు. రెండు రోజులు వ్యవధిలోనే పార్మా సిటీ లో రెండో ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఈ ఘటన పై జిల్లా అధికారులతో మాట్లాడారు చంద్రబాబు. మరి కాసేపట్లో హాస్పిటల్ కి రానున్నారు హోం మంత్రి అనిత. ఇక గాయపడిన నలుగురు కార్మికులు జార్ఖండ్ వాసులుగా గుర్తించారు. పరవాడ ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇనెడియంట్స్ సంస్థ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు విశాఖ ఇండస్ హస్పటల్ లో చికిత్స పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news