రూ.99 క్వార్టర్ బాటిల్ పై ఏపీ మందుబాబుల ఆందోళన !

-

విజయవాడలో మందుబాబులు నిరసన తెలుపుతున్నారు. మద్యం దుకాణాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి 99 రూపాయల క్వార్టర్ బాటిల్ రాలేదట. ఏపీ ప్రభుత్వం క్వార్టర్ 99కి అందిస్తామని చెప్పిన నేపథ్యంలో డిపో లకు చేరాయి షాట్ విస్కీ, ఓల్డ్ క్లబ్ బ్రాందీ. డిపోల నుంచి ఇంకా అత్యధిక షాపులకు చేరలేదట 99 క్వార్టర్ బాటిల్స్. వైసీపీ హయాంలో క్వార్టర్ బాటిల్ ధర 120 రూపాయల ప్రారంభ ధర ఉండేది.

AP drug addicts are worried about Rs.99 quarter bottle

రాడికో, ప్రేడ్ డిస్టలరీస్ నుంచి 99 రూపాయల మద్యం సరఫరా చేస్తోంది ప్రస్తుతం సర్కార్‌.
గురువారం 10 వేల కేసుల 99 క్వార్టర్ బాటిల్ స్టాకు డిపోలకు సరఫరా చేసినట్టు తెలిపింది ఏపీ ఎక్సైజ్ శాఖ. సోమవారం నాటికి 25 వేల కేసుల స్టాకు పంపటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ మద్యం దుకాణాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి 99 రూపాయల క్వార్టర్ బాటిల్ రాలేదట. దీంతో మద్యం దుకాణాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి 99 రూపాయల క్వార్టర్ బాటిల్ రాలేదట.

Read more RELATED
Recommended to you

Exit mobile version