RTC బస్సులో ప్రయాణించిన వైఎస్ షర్మిలా రెడ్డి

-

APCC chief YS Sharmila Reddy traveled by bus: విజయవాడలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మెరిసారు. విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలికి బస్సులో ప్రయాణించారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేస్తూ.. విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలికి బస్సులో ప్రయాణించారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి.

APCC chief YS Sharmila Reddy traveled by bus from Vijayawada bus stand to Tenali

మహిళలకు ఉచిత బస్సు పై క్షేత్ర స్ధాయిలో సమాచారం తీసుకున్న షర్మిళ…. ప్రస్తుత పరిస్ధితులు.. మహిళల అవసరాలు.. అడిగి తెలుసుకుంటున్నారు. తెనాలిలో మీడియాతో షర్మిళ సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు పై నిలదీయనున్నారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version