BREAKING: అనపర్తి బీజేపీ ఎమ్మెల్యేకు సెక్యూరిటీ పెంచిన ఏపీ ప్రభుత్వం

-

BREAKING: అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సెక్యూరిటీపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి భద్రత సిబ్బందిని పెంచింది చంద్రబాబు నాయుడు సర్కార్‌.

AP government has increased security personnel for Anaparthi BJP MLA Nallamilli Ramakrishna Reddy

అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పర్యటనల్లో భాగంగా ప్రత్యర్థులు దాడులు జరిపే అవకాశం ఉందని ప్రభుత్వానికి నివేదిక అందించింది ఇంటెలిజెన్స్ వర్గాలు. ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్రమత్తం అయింది. అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి భద్రత సిబ్బందిని పెంచింది చంద్రబాబు నాయుడు సర్కార్‌. ఇప్పటి వరకు ఎమ్మెల్యే వద్ద ఉన్న వ్యక్తిగత భద్రత సిబ్బంది (పిఎస్ఓ)1+1లను 2+2కు పెంచుతూ ప్రభుత్వ పరంగా భద్రతా చర్యలు తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news