మాజీ సీఎం జగన్‌కు ఏపీ ప్రభుత్వం లేఖ.. ఫర్నీచర్ ఇచ్చేయండి అంటూ ?

-

మాజీ సీఎం జగన్‌కు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసిన ఫర్నీచర్, ఎలక్ట్రికల్ వస్తువులు వెంటనే తమకు అప్పగించాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు సాధారణ పరిపాలన శాఖ లేఖ రాసింది.

Chandrababu’s order to remove the barricades set up on Karakatta Road behind Jagan’s residence

జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ నిధులతో ఫర్నీచర్ సహా పలు వస్తువులను తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం కోసం కొనుగోలు చేశారు. పదవి నుంచి దిగిపోయిన తర్వాత వాటిని ప్రభుత్వానికి సరెండర్ చేయకపోవడంతో GAD లేఖ రాసింది.

కాగా, తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రొటెమ్ స్పీకర్ గా ఆ సీనియర్ లీడర్ కు ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. ప్రొటెమ్ స్పీకర్ గా ఆ సీనియర్ లీడర్, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. ఇందులో భాగంగా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news