విజయవాడలో దారుణం.. వీధి కుక్కలకు పురుగుల మందు పెట్టిన ఆగంతకుడు

-

విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. కానూరు వరలక్ష్మిపురంలో వీధి కుక్కలకు పురుగుల మందు అన్నంలో కలిపి పెట్టాడు ఆగంతకుడు. అన్నం తిన్న వెంటనే 7 వీధి కుక్కలు చనిపోయాయి. దింతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు జంతు ప్రేమికులు.

dogs
dogs

ఈ తరుణంలోనే ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.

  • విజయవాడలో దారుణం
  • కానూరు వరలక్ష్మిపురంలో వీధి కుక్కలకు పురుగుల మందు అన్నంలో కలిపి పెట్టిన ఆగంతకుడు
  • అన్నం తిన్న వెంటనే చనిపోయిన 7 వీధి కుక్కలు
  • స్థానికంగా కలకలం రేపిన ఘటన
  • దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన జంతుప్రేమికులు

https://twitter.com/bigtvtelugu/status/1943495829232193730

Read more RELATED
Recommended to you

Latest news