BREAKING: చంద్రబాబు నివాసానికి ఇద్దరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

-

BREAKING: చంద్రబాబు నివాసానికి ఇద్దరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసారు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి , మర్రి రాజశేఖర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి. మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహా ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు ఇచ్చారు మల్లారెడ్డి , మర్రి రాజశేఖర్ రెడ్డి. తీగల కృష్ణారెడ్డి.

Brs MLAs Mallar Reddy, Marri Rajasekhar Reddy, former MLA Thigala Krishna Reddy reached AP CM Chandrababu’s residence in Hyderabad.

ఇందులో భాగంగానే… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసారు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి , మర్రి రాజశేఖర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు తో దాదాపు గంట పాటు సమావేశం అయ్యారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు. అనంతరం హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరారు చంద్రబాబు నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news