ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు గుడ్‌ న్యూస్‌..జీతంలో 24% పెంపు !

-

Chandrababu good news for AP employees: ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు గుడ్‌ న్యూస్‌.. ఆంధ్రప్రదేశ్ సచివాలయ, హెచ్ఓడి ఉద్యోగస్తులకు చంద్రబాబు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. హెచ్ఆర్ఏ అంటే ఇంటి అద్దె భత్యం 24% కొనసాగింపుపై సచివాలయ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

Chandrababu good news for AP employees 24% increase in salary

అంతేకాదు నూతన ప్రభుత్వంలో…. 12వ పిఆర్సి కమిషనర్ ని నియమించాలని కోరారు. త్వరగా ఉద్యోగులకు పిఆర్సి అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని ఓ ప్రకటనలో కోరడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో ఈ సమావేశాల్లో రికార్డులు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. వైయస్ఆర్సీపీ పాలనలో అస్తవ్యస్తంగా జరిగిన భూముల రీ సర్వేను నిలిపేస్తున్నట్లు ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం పై ఏపీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version