ఇవాళ రామోజీరావు సంస్మరణ సభ..చంద్రబాబు రాక !

-

కుప్పం పర్యటన ముగించుకుని..విజయవాడకు సీఎం చంద్రబాబు రానున్నారు. ఇవాళ సా. 4 గంటలకు విజయవాడకు సీఎం చంద్రబాబు రానున్నారు. ఇవాళ సాయంత్రం ప్రభుత్వం తరపున రామోజీరావు సంస్మరణ సభ జరుగనుంది. కానూరులో రామోజీరావు సంస్మరణ సభకు హాజరుకానున్నారు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్.

CM Chandrababu to Vijayawada at 4 oclock

ఈ తరుణంలోనే… ఇవాళ సా. 4 గంటలకు విజయవాడకు సీఎం చంద్రబాబు రానున్నారు. ఇక అటు పెన్షన్ల పంపిణీపై చంద్రబాబు సర్కార్ కీలక ప్రకటన చేసింది. పెన్షన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని వినియోగించుకోవాలని.. అవసరమైన చోట ఇతర శాఖల ఉద్యోగులనూ పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.జులై 1న ఉదయం ఆరు గంటల నుంచి ఇళ్ల దగ్గరకే వెళ్లి పెన్షన్ ఇవ్వాలని.. వీలైనంత వరకు మొదటి రోజే అందరికీ నగదు అందించాలని అధికారులకు స్పష్టం చేసింది. ఇక అటు ఏపీలో ఇప్పటివరకు పంపిణీ చేసిన భూ హక్కుపత్రాలను రైతుల నుంచి వెనక్కి తీసుకోనున్నారు. గత ప్రభుత్వంలో రీ-సర్వే పూర్తైన 4,618 గ్రామాల్లో 20.19 లక్షల భూ హక్కుపత్రాలను ఇప్పటివరకు పంపిణీ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news