Chandrababu
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
చంద్రబాబు ప్రజల్లో తిరిగితే జగన్ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిటి? – వైసిపి ఎంపీ
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లో తిరిగితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిటని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ప్రశ్నించారు. ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నా తమకు ఒకటేనని పేర్కొంటుంటే, మరొకవైపు ఆయన్ని ప్రజల్లో తిరగకుండా ఆదేశాలు ఇవ్వాలని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
చంద్రబాబుకు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ !
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు కోరుతూ ఏపీ సిఐడి దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. డిసెంబర్ 8 లోపు కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులను జారీ చేసింది. తదుపరి విచారణ వరకు కేసు వివరాలు ఎక్కడ మాట్లాడకూడదని ఆయనకు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ
నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ జరుగనుంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాంలో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే... హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం.
సాక్ష్యా ధారాలు సమర్పించినా సరే తమ వాదన పరిగణలోకి తీసుకోలేదని ఆరోపణలు చేశారు. ఇక ఇవాళ ఈ కేసు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
బాబుకు బెయిలు రావడం వైసీపీ నేతలకు ఒప్పడం లేదు: అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ గెలుపు సాధించడమే లక్ష్యంగా కార్యకర్తలు, నేతలు మరియు అధిష్టానం చాలా కృషి చేస్తోంది. అందులో భాగంగా బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరు మీద చేస్తున్న కార్యక్రమాలపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ప్రజల నుండి కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారంటూ నిన్న విజయసాయి రెడ్డి కూడా రెచ్చిపోయి మాట్లాడారు. దీనికి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. గడువు కోరిన సీఐడీ.. విచారణ వాయిదా..!
అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తుబేలు కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు పై ఇవాళ మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. అయ్యారా అలైన్మెంట్ అవకతవకలు జరగాయంటూ సిఐడి కేసు నమోదు చేసింది. దీంతో చంద్రబాబు ముందస్తుబేలు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING : టీడీపీకి షాక్.. చంద్రబాబుకు బెయిల్పై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం
BREAKING : చంద్రబాబుకు బెయిల్పై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. చంద్రబాబుకు బెయిల్పై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. బెయిల్ మంజూరు విషయంలో సుప్రీంకోర్టు పదేపదే ఇచ్చిన ఆదేశాల పరిధిని హైకోర్టు అతిక్రమించిందని...పిటిషనర్లు వాదించని, వారు కోరని అంశాల్లోకి కూడా హైకోర్టు వెళ్లేందుకు ప్రయత్నించిందని ఏపీ సర్కార్ స్పష్టం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రెచ్చిపోయి ప్రభుత్వాన్నీ, సీఎంని దూషిస్తున్నారు.. మూల్యం చెల్లిస్తారు : అంబటి
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో భారీ ఊరట లభించింది. తనకు బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఈ రోజు తీర్పు వెల్లడించింది. విచారణలో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. ఈ నెల 30న ఏసీబీ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మూడు సార్లు చంద్రబాబుకి అవకాశం ఇస్తే.. టీడీపీ వారు ఏం చేశారు : స్పీకర్ తమ్మినేని
శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. చిలకపాలేంలో ఎన్ఏసీఎల్ నాగార్జున కెమికల్స్ ఫ్యాక్టరీ విపరీతమైన కాలుష్యాన్ని వెదజల్లుతుందన్నారు. ఆ కాలుష్యం భూమిలోకి పోతుంది.. పోందురు మండలంలోని జల వనరులన్నీ కలుషితమై పోతున్నాయన్నారు. ఆయా గ్రామాల్లో పిల్లలు అంగవైకల్యంతో పుడుతూ.. క్యాన్సర్ బారిన పడుతున్నారని ఆయన వ్యాఖ్యనించారు. ఫ్యాక్టరీతో గాలి కూడా కాలుష్యం అవుతోంది.....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
Breaking news : స్కిల్ స్కామ్ లో చంద్రబాబు కి బెయిల్ మంజూరు
స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి భారీ ఊరట దక్కింది. హైకోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. బాబు తరపు లాయర్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. తాజాగా తీర్పును ఇచ్చింది. ఇదే కేసులో చంద్రబాబు ఇటీవలే మధ్యంతర బెయిల్ పై బయటికి వచ్చారు. ఈ పిటిషన్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పురంధేశ్వరి పై మరోసారి కామెంట్ చేసిన విజయసాయి రెడ్డి…!
ఆంధ్రప్రదేశ్ లో పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా అయినప్పటి నుండి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆమెపై మీడియా ముఖంగా, సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ రోజు మరోసారి సోషల్ మీడియా వేదికగా పురందేశ్వరి పై విజయసాయి రెడ్డి విమర్శలను వెదజల్లారు. పురందేశ్వరి ఏపీలో ఏ నియోజకవర్గం నుండి పోటీ...
Latest News
తెలంగాణ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ !
తెలంగాణ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. మీ ఓటు..పరుగులు పెడుతున్న తెలంగాణ ప్రగతికి పునాదిగా నిలవాలని తన ట్వీట్ లో పేర్కొన్నారు. మీ...
Telangana - తెలంగాణ
హైదరాబాద్ ఓటర్కు బంపర్ ఆఫర్.. ఓటేయాలంటే ఫ్రీ ర్యాపిడో రైడ్ బుక్ చేసేయ్
తెలంగాణ వ్యాప్తంగా శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అయితే ఎన్నికలు జరిగిన ప్రతిసారి రాష్ట్రవ్యాప్తంగా 70 శాతం పోలింగ్ జరిగితే.. హైదరాబాద్లో మాత్రం 55 శాతానికి మించడం లేదు. అయితే నగరంలో పోలింగ్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
సాగర్ డ్యాం వద్ద ఉద్రిక్తత…700ల ఏపీ పోలీసుల చొరబాటు..!
తెలంగాణ పోలింగ్ జరుగుతున్న తరుణంలో ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య గొడవ తెరపైకి వచ్చింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఏపీ మరియు తెలంగాణ పోలీసుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి...
Telangana - తెలంగాణ
BREAKING : తెలంగాణలో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. కాసేపటి క్రితమే తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభం అయింది అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు...
Telangana - తెలంగాణ
రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు.. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కీలక ఘట్టం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ అయింది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఓటింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,655...