నేడు విశాఖ, ఢిల్లీలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఉండనుంది. ఉ.11కు విశాఖ ఎయిర్పోర్టుకు సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. మ.1:30కి ఢిల్లీ చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు. మ.2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలువురు కేంద్రమంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు.
ఢిల్లీ పర్యటన తర్వాత తిరిగి విశాఖకు సీఎం చంద్రబాబు నాయుడు వెళతారు. రేపు దగ్గుబాటి పుస్తకావిష్కరణలో కార్యక్రమంలో పాల్గొననున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు చంద్రబాబు నాయుడు. రేపు ఓ చానెల్ కాంక్లేవ్లో పాల్గొననున్నారు చంద్రబాబు. ఎల్లుండి ఉదయం ఢిల్లీ నుంచి గన్నవరం రానున్నారు సీఎం చంద్రబాబు.