కడప జిల్లాలో సీఎం జగన్ రెండో రోజు పర్యటన.. వివరాలు ఇవే

-

కడప జిల్లాలో సీఎం జగన్ రెండో రోజు పర్యటన కొనసాగనుంది. ఈ రోజు ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు సీఎం జగన్. ఇడుపులపాయ ప్రేయర్‌ హాల్‌లో జరిగే ప్రార్ధనల్లో పాల్గొననున్నారు సీఎం జగన్.

Andhra Pradesh Govt Announces regervations

ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు సింహాద్రిపురానికి జగన్ వెళ్లనున్నారు. మండల, ఎమ్మార్వో ఆఫీసు, పోలీసు స్టేషన్, రోడ్డు వైడనింగ్ వంటి పలు కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొని సాయంత్రం తిరిగి ఇడుపులపాయ చేరుకోనున్నారు సీఎం జగన్. ఇక ఇవాళ రాత్రికి ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌లో బస చేయనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version