Breaking : ఏపీ గ‌వ‌ర్న‌ర్ కు కరోనా నెగిటివ్

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బిశ్వభూషణ్ హరిచందన్ క‌రోనా మ‌హమ్మారి నుంచి కోలుకున్నారు. మంగ‌ళ వారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు గ‌వ‌ర్న‌ర్ బిశ్వ భూష‌ణ్ హ‌రి చంద‌న్ విజ‌య వాడ చేరు కోన్నారని ఏపీ గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు. కాగ గ‌త కొద్ది రోజుల క్రితం ఢిల్లీ ప‌ర్య‌ట‌న కు వెళ్లిన ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బిశ్వ భూష‌ణ్ హ‌రి చంద‌న్ కు కరోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట ప‌డ్డాయి.

దీంతో ఆయ‌న ను హైదరాబాద్ ఏఐజీ ఆస్ప‌త్రి కి త‌ర‌లించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ భూష‌ణ్ హ‌రి చంద‌న్ కు హైద‌రాబాద్ లోని ఏఐజీ ఆస్ప‌త్రి లో నే చికిత్స అందించారు. తాజా గా ఆయ‌న కు కరోనా నిర్ధ‌ర‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ గా నెగిటివ్ వ‌చ్చింది. అలాగే ఆయ‌న కు ఆరోగ్యం కూడా మెరుగు పడింది. దీంతో ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ భూష‌ణ్ హ‌రి చంద‌న్ రేపు హైద‌రాబాద్ లోని ఏఐజీ ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. దీంతో ఆయ‌న రేపు మధ్యాహ్నం వ‌ర‌కు రాజ్ భవన్ కు చేరుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news