Dwarka Tirumala: ద్వారకా తిరుమల వెంకన్న భక్తులకు షాక్‌..ఆ టికెట్ల ధరలు భారీగా పెంపు !

-

Dwaraka Tirumala: ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల చిన వెంకన్న భక్తులకు షాక్‌ తగిలింది..సేవా టికెట్ల ధరలు భారీగా పెంచింది ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయ కమిటీ. తాజాగా ద్వారకా తిరుమల చిన వెంకన్న నిత్యార్జిత కళ్యాణం సేవా టికెట్ ధర పెంచింది ఆలయ కమిటీ. రూ. 1500 నుండి రూ. 2000 కు పెంచింది ద్వారకా తిరుమల చిన వెంకన్న దేవస్థానం కమిటీ.

Dwarka Tirumala China Venkanna Nityarjita Kalyanam Seva ticket price has been increased by the temple committee

ద్వారకా తిరుమల చిన వెంకన్న దేవస్థానం కమిటీ చెంచిన ధర సెప్టెంబర్ 1 నుండి అమలులోకి రానుంది. ఈ మేరకు ద్వారకా తిరుమల చిన వెంకన్న దేవస్థానం కమిటీ అధికారిక ప్రకటన చేసింది. అయితే.. ద్వారకా తిరుమల చిన వెంకన్న దేవస్థానం కమిటీ తీసుకున్న నిర్ణయంపై భక్తులు మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news