జగన్ పర్యటన.. వైసీపీ నేతల అత్యుత్సాహం..!

-

జగన్ పర్యటన నేపథ్యంలో.. వైసీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో పర్యటించనున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. అయితే జగన్ కు స్వాగతం పలుకుతూ బ్యానర్లు వెలిశాయి. అయితే.. బ్యానర్లలో జిల్లా అధ్యక్షుడికి బదులు రాష్ట్ర అధ్యక్షుడు ఫోటో పెట్టారు. దింతో రాష్ట్ర అధ్యక్షుడికి, జిల్లా అధ్యక్షుడికి తేడా తెలీదా అంటూ ప్రజలు సెటైర్లు పేల్చుతున్నారు.

 

Former CM YS Jagan staying in Gurla village of Vizianagaram district..

కాగా, వైసిపి పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయనగరం జిల్లా పర్యటన ఖరారు అయింది. ఇవాళ అంటే గురువారం రోజున విజయనగరం జిల్లాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించబోతున్నారు. విజయనగరం జిల్లా గుర్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారు. ఈ సందర్భంగా డయేరియా మృతుల కుటుంబాలను జగన్మోహన్ రెడ్డి పరామర్శించబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version