కేశినేని నానికి ప్రాణహాని.. విజయవాడ కమిషనర్ కు ఫిర్యాదు

-

మాజీ ఎంపీ కేశినేని నానికి ఊహించని షాక్ తగిలింది. విజయవాడ కమిషనర్ కు మాజీ ఎంపీ కేశినేని నాని ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందంటూ నాని ఫిర్యాదు చేశారు. కడియాల చక్రవర్తి అనే వ్యక్తి తన నివాసంపై దాడిచేసి..చంపేస్తానని బెదిరించాడంటూ నాని ఫిర్యాదు చేశారు.

Former MP Keshineni Nani files complaint with Vijayawada Commissioner
Former MP Keshineni Nani files complaint with Vijayawada Commissioner

విజయవాడ కమిషనర్ కు మాజీ ఎంపీ కేశినేని నాని ఫిర్యాదు చేసిన సంఘటన పై ఇప్పుడు ఏపీలో చర్చ జరుగుతోంది.

  • విజయవాడ కమిషనర్ కు మాజీ ఎంపీ కేశినేని నాని ఫిర్యాదు
  • తనకు ప్రాణహాని ఉందంటూ నాని ఫిర్యాదు
  • కడియాల చక్రవర్తి అనే వ్యక్తి తన నివాసంపై దాడిచేసి..చంపేస్తానని బెదిరించాడంటూ నాని ఫిర్యాదు

Read more RELATED
Recommended to you

Latest news