గిడుగు రుద్దరాజు సంచలన వ్యాఖ్యలు…చిరంజీవి ఆ పార్టీ వాడే !

-

పిసిసి మాజీ అధ్యక్షులు గిడుగు రుద్దరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పిసిసి మాజీ అధ్యక్షులు గిడుగు రుద్దరాజు మీడియాతో మాట్లాడుతూ…మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ వాడేనని….ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదన్నారు.

Gidugu Ruddaraju’s sensational comments on Chiranjeevi

ఏఐసీసీ సభ్యులుగా చిరంజీవి కొనసాగుతున్నారని తెలిపారు. తమ్ముడు అనే కారణంతోనే చిరంజీవి…. పవన్ కళ్యాణ్ కి సహాయం చేసి ఉంటారన్నారు. కొందరు చిరంజీవిపై.దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. రాజకీయ వ్వూహకర్త ప్రశాంత్ కిషోర్ పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ విమర్శలు చేశారు. ప్రశాంత్ కిషోర్ సర్వేలు ఫెయిల్ అయ్యాయని.. దేశంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనన్నారు పిసిసి మాజీ అధ్యక్షులు గిడుగు రుద్దరాజు.

Read more RELATED
Recommended to you

Latest news