తిరుమలలో జాన్వీ కపూర్, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా

-

బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీదేవి కూతురుగా అందరికీ పరిచయమైన ఈ అందాల తార తెలుగులో మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన దేవర సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే రామ్ చరణ్ సరసన కూడా మరో సినిమా చేయబోతోంది ఈ అందాల తార.

Actress Janhvi Kapoor and actor Sidharth Malhotra visited Tirumala temple
Actress Janhvi Kapoor and actor Sidharth Malhotra visited Tirumala temple

ఇలాంటి నేపథ్యంలో తరచూ తిరుమల శ్రీవారిని దర్శించుకునే జాన్వికపూర్.. ఇవాళ మరోసారి మెరిసింది. అంతకుముందు తన ప్రియుడితో వచ్చిన జాన్వికపూర్… తాజాగా నటుడు సిద్ధార్థ మల్హోత్రాతో తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రత్యక్షమైంది హీరోయిన్ జాన్వి కపూర్. ఈ సందర్భంగా అలిపిరి నుంచి కాళీ నడకన వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ ఇద్దరు బాలీవుడ్ నటులు. దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news