4 రోజుల పాటు కుప్పంలో పర్యటించునున్న నారా భువనేశ్వరి

-

నారా భువనేశ్వరి కీలక నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో నాలుగు రోజుల పాటు కుప్పం లో పర్యటించునున్నారు నారా భువనేశ్వరి. ఈ నెల 23,24,25,26 తేదీల్లో నియోజకవర్గం ప్రజలను నేరుగా కలుసుకోనున్నారు నారా భువనేశ్వరి. కుప్పం నియోజకవర్గం లోని నాలుగు మండలాల్లో పర్యటించి చంద్రబాబు ని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు నారా భువనేశ్వరి.

Nara Bhuvaneshwari will visit Kuppam for 4 days

చిత్తూరు జిల్లా కుప్పంలోని నాలుగు మండలాల్లో మహిళలతో ముఖాముఖీ నిర్వహించనున్నారు నారా భువనేశ్వరి. గత ఎన్నికళ్లలో ఇచ్చిన హామీ ప్రకారం నియోజకవర్గం లోని రెండు భూతులు పైపాళ్యం, కంచిబంధాళ్లపల్లి ని దత్తత తీసుకోనున్నారు నారా భువనేశ్వరి. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అధిక మెజారిటీ వచ్చిన భూతులను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామని ఎన్నికలముందు హామీ ఇచ్చిన భువనేశ్వరి… ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్ లు పంపిణి చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version