ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భారీ విందు..!

-

ఆర్థిక శాఖ సిబ్బందికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు విందు ఇచ్చారు. ఆర్థిక శాఖ అధికారులు, సిబ్బంది కి శుక్రవారం సాయంత్రం డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రజాభావన్ లో విందు ఏర్పాటు చేశారు. బడ్జెట్ నేపథ్యం లో అధికారులు, సిబ్బంది మానసిక ఒత్తిడికి గురి కాకుండా, సుహృద్భావ వాతావరణంలో పనిచేసుకోవాలన్న ఆలోచన తో విందు ఏర్పాటు చేశారు.

Deputy CM Finance Minister Bhatti Vikramarka Mallu arranged a dinner for the officers and staff of Finance Department at Praja Bhavan on Friday evening

బడ్జెట్ కు ముందు అధికారులు సిబ్బంది కి ఆర్థిక శాఖ మంత్రి విందు ఏర్పాటు చేయడం ఆనవాయితీ గా వస్తోంది.. ఆనవాయితీ కొనసాగింపులో భాగంగా శుక్రవారం సిబ్బందికి డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భగా డిప్యూటీ సీఎం సిబ్బంది ప్రతి ఒక్కరిని దగ్గరికి వెళ్లి పలుకరించి, యోగ క్షేమాలు విచారించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version