సింగయ్య మృతి ఘటనపై స్పందించాడు పల్నాడు ఎస్పీ. సింగయ్యను ప్రమాదానికి వైఎస్ జగన్ కాన్వాయ్ కారణం కాదని పేర్కొన్నారు. సింగయ్య ను YS Jagan కాన్వాయ్ వెహికల్ కాకుండా ప్రైవేట్ వెహికల్ (AP26CE0001) అనే టాటా సఫారీ అతను గుద్ది ఆపకుండా వెళ్ళిపోయారని తెలిపారు.

హైవే పెట్రోలింగ్ SI 108 కి ఫోన్ చేసి గుంటూరు GGH కి తరలించారన్నారు…కానీ అప్పటికే చనిపోయారు అని చెప్పారని క్లారిటీ ఇచ్చారు పల్నాడు ఎస్పీ. సింగయ్య కుటుంబం కంప్లైంట్ ఇస్తే తగిన వారిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు SP.
సింగయ్య మృతిపై స్పందించిన ఎస్పీ.
సింగయ్యను ప్రమాదానికి వైఎస్ జగన్ కాన్వాయ్ కారణం కాదు.. ఓ ప్రైవేట్ వెహికల్ (టాటా సఫారీ AP26CE0001) గుద్ది ఆపకుండా వెళ్ళిపోయారు.
హైవే పెట్రోలింగ్ SI 108కి ఫోన్ చేసి సింగయ్యను గుంటూరు GGH కి తరలించారు.. అప్పటికే చనిపోయారు అని చెప్పారు. -… pic.twitter.com/ZCPruyTitb
— Telugu Feed (@Telugufeedsite) June 18, 2025