jagan
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో BJP అంటే బాబు-జగన్-పవనా..? : శైలజానాధ్ సెటైర్లు
ఏపీలో బీజేపీ అంటే బాబు-జగన్-పవనా..? అని శైలజానాధ్ సెటైర్లు విసిరారు. ఏపీలోని పార్టీలు మోడీ విధానాలు ఎందుకు వ్యతిరేకించడంలేదు..? ఇప్పటికైనా అగ్నీపధ్ లాంటి స్కీములను వ్యతిరేకించాలి.. లేదంటే యువతకు వ్యతిరేకులు అని భావించాలన్నారు. రాష్ట్రంలోని పార్టీలు వారి ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను మోడీకి తాకట్టు పెట్టారు... విభజన హామీలు సాధించే సమయం వచ్చింది...
రాజకీయం
వైసీపీకి భారీ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన రాష్ట్ర కార్యదర్శి
రాజోలులో రాజకీయ వాతావరణం వాడివేడీగా ఉంది. కోనసీమలో ఎప్పుడూ ఏదో విషయంపై చర్చ జరుగుతూనే ఉంటుంది. అధికార పార్టీ వైసీపీలో చాలా రోజులుగా వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆ వర్గ విభేదాలు ఇంకాస్త ముదిరినట్లు కనిపిస్తోంది. అలాగే పార్టీలో కొత్తగా వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. దీంతో మరో వర్గం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING : సీఎం జగన్ ను కలసిన డీఎస్సీ1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు
BREAKING : సీఎం జగన్ ను డీఎస్సీ1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు కలిశారు. ఉద్యోగాలు ఇవ్వడం పై సీఎం కు ధన్యవాదాలు తెలిపిన డీఎస్సీ98 అభ్యర్థులు..ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. డీఎస్సీ98లో అర్హత పొందిన వారికి ఉద్యోగం ఇస్తామని పాదయాత్రలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారని.. 24 ఏళ్లనుంచి ఉన్న సమస్యను సీఎం వైఎస్ జగన్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మున్సిపాలిటీలకు ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు
మున్సిపాలిటీలకు ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. పట్టణాభివృద్ధి పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించి.. కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరాలు, పట్టణాల్లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్లు ఆర్వోబీలను సత్వరమే పూర్తి చేయాలని.. అనుమతులు మంజూరైన చోట వెంటనే నిర్మాణాలు ప్రారంభించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ రైతులకు అలర్ట్..ఈ -క్రాప్ లో నమోదైన వారికే నష్ట పరిహారం
ఏపీ రైతులకు అలర్ట్..ఈ -క్రాప్ లో నమోదైన వారికే నష్ట పరిహారం అందిస్తామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కామెంట్ చేశారు. ఖరీఫ్ 2021 సంవత్సర పంటల నష్టానికి సంబందించి బీమా సొమ్మును ముఖ్యమంత్రి జగన్ అందించారని వెల్లడించారు.
రైతులకు సంబంధించి పంటలను ఈ క్రాప్ లో నమోదు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
చంద్రబాబు దద్దమ్మ, సన్నాసి, అసమర్థుడు: జోగి రమేష్
భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా జరగని విధంగా 30 లక్షల మందికి ఇళ్లు ఇచ్చే విధంగా సీఎం జగన్ కార్యక్రమాలు చేస్తున్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఇవన్నీ టీడీపీ అనుకూల మీడియాకు కనిపించవని ఆయన అన్నారు. ఈనాడు రామోజీరావుకు ఇవన్నీ కనిపించడం లేదని.. రామోజీ రావుకు కేవలం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీలోని వారందరికీ షాక్..భూమి పట్టాలపై జగన్ సర్కార్ కీలక ఆదేశాలు
అటవీ భూముల ఆక్రమణల పై మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే జగనన్న భూహక్కు-భూరక్ష కింద సర్వే జరుగుతోందని.. సర్వే చేసే క్రమంలో ఆక్రమణకు గురైన అటవీభూములను నిర్థిష్టంగా గుర్తించాలని పేర్కొన్నారు. చట్టప్రకారం అటవీ భూములకు సర్వే నెంబర్లు ఇవ్వకూడదని.. ఈ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ వాహనదారులకు షాక్..ఆ ఛార్జీలు భారీగా పెంపు
ఏపీ ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూర్చే దిశగా రవాణ శాఖ కసరత్తు చేస్తోంది. వాహనాల ఫ్యాన్సీ నెంబర్ల రిజిస్ట్రేషన్ ఫీజును గణనీయంగా పెంచుతూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫ్యాన్సీ నెంబర్ల రిజిస్ట్రేషన్ ఫీజును గరిష్టంగా రూ. 2 లక్షలు.. కనిష్టంగా రూ. 5 వేల వరకు ప్రతిపాదించింది ఏపీ రవాణ శాఖ. ఏడాది...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
శ్రీలంక పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ కూతవేటు దూరం… పవన్ కళ్యాన్ ట్వీట్
ఏపీలో రాజకీయాల వేడి పెరిగింది. వరసగా ట్వీట్లు, విమర్శలతో రాజకీయ వాతావరణం హాట్ హాట్ గా మారింది. అధికార వైసీపీపై ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు వరసగా విమర్శలు చేస్తున్నారు. నేతలపై విమర్శలకు ట్విట్టర్ వేదిక అవుతోంది. ఇప్పటికే ట్విట్టర్ వేదికగా మంత్రి అంబటి రాంబాబు, టీడీపీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రేపు కర్నూల్ జిల్లా పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
వరసగా సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. వివిధ జిల్లాల్లో పర్యటన చేస్తూ... వైఎస్సార్సీపీ పథకాలను ప్రారంభిస్తున్నారు. పథకాలతో వచ్చే లబ్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే బహిరంగ సభల్లో ప్రతిపక్షం టీడీపీతో పాటు ఎల్లోమీడియా అంటూ పలు టీవీ ఛానెళ్లు, పేపర్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక...
Latest News
Breaking : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఈనెల 28న విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. మంగళవారం ఉదయం 11గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడిస్తామని...
Telangana - తెలంగాణ
విపక్షాల అభ్యర్థికే మద్దతు ప్రకటించిన ఓవైసీ..
ఈ సారి రాష్ట్రపతి ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే విపక్షాల కూటమి యశ్వంత్ సిన్హాను అభ్యర్థిగా ప్రకటిస్తే.. బీజేపీ తరుపున అభ్యర్థిగా గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును రంగంలోకి దించారు. అయితే.....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
Breaking : వైసీపీ ఎమ్మెల్యేపై దాడికి యత్నం..
ఏపీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని ప్రొద్దటూరులో స్థానిక ఎమ్మెల్యే రామచల్లు శివప్రసాద్ రెడ్డిపై సోమవారం దాడికి యత్నం జరిగింది....
Telangana - తెలంగాణ
మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్
మరోసారి బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్యరంగాన్ని చాలా అభివృద్ధి చేశామని కేసీఆర్, ఆయన భజన బ్యాచ్ గొప్పలు చెప్పుకుంటున్నారని విజయశాంతి విమర్శించారు....
Telangana - తెలంగాణ
తెలంగాణపై కరోనా పంజా.. మళ్లీ భారీగా కేసులు..
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన ఒక్క రోజులోనే మరోసారి...