నేడు ఏపీకి ప్రధాని నరేంద్ర మోడీ… షెడ్యూల్ ఇదే

-

ప్రధాని నరేంద్రమోదీ ఏపీ పర్యటన ఖరారు అయింది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఇవాళ దేశ ప్రధాని నరేంద్రమోదీ పర్యటించనున్నారు. రూ.541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్ , పరోక్షపన్నులు,మాదక ద్రవ్యాల అకాడమీ ఏర్పాటు చేశారు. 503 ఎకరాల్లో విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ కేంద్రం ఏర్పాటు అయింది.

Prime Minister Narendra Modi to AP today

అయితే.. వీటిని ఇవాళ ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తారు. అనంతరం లేపాక్షి ఆలయాన్ని సందర్శించనున్నారు ప్రధాని మోదీ. ఈ తరుణంలోనే… మోదీ కి సిఎం జగన్ , గవర్నర్ అబ్ధుల్ నజీర్ స్వాగతం పలకనున్నారు. అటు ప్రధాని నరేంద్రమోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version