తిరుమలలో రెండో రోజు బ్రహ్మోత్సవాలు

-

తిరుమలలో రెండో రోజు బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి 10 గంటలకు స్వామివారికి చిన్న శేష వాహన సేవ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1:00 నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం జరగనుంది. అనంతరం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వామివారికి హంస వాహన సేవ చేయనున్నారు.

Second day of Brahmotsavam in Tirumala
Second day of Brahmotsavam in Tirumala

కాగా, తిరుపతిలో సీఎం జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా నిన్న శ్రీనివాస సేతు ప్లై ప్రారంబించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ మాట్లాడారు. నాలుగేళ్లలో ప్రజలకు ప్రాజెక్ట్ ను అందుబాటులోకి తీసుకొచ్చాం. శ్రీనివాస సేతు ప్లై ఓవర్ తో తిరుపతి వాసులకు, భక్తులకు ఇబ్బందులు తప్పుతాయని సీఎం జగన్ పేర్కొన్నారు. రూ.684 కోట్లతో శ్రీనివాస సేతు ప్లై ఓవర్ నిర్మించినట్టు తెలిపారు సీఎం జగన్. అదేవిధంగా ఎస్వీఆర్ ఆర్ట్స్ కాలేజీ హాస్టల్ భవనంలో మరిన్ని సౌకర్యాలను కల్పించినట్టు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news