నూజివీడులో క్యాంప్ రాజకీయాలు..భద్రాచలంలో వైసీపీ కౌన్సిలర్లు !

-

 

ఏలూరు జిల్లా నూజివీడులో టీడీపీ, వైసిపి పోటా పోటీ క్యాంప్ రాజకీయాలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ నూజివీడు మున్సిపాలిటీ సర్వ సభ్య సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ తరుణంలోనే… టీడీపీ వారితో టచ్ లోకి 8 మంది వైసీపీ కౌన్సిలర్లు వెళ్లారు. హైదరాబాద్ లో టీడీపీ క్యాంప్, భద్రాచలం లో వైసీపీ ఆధ్వర్యంలో క్యాంప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి.

TDP and YCP Pota competition camp politics has started in Nujiveedu of Eluru district

మొత్తం 32 స్థానాల్లో 8 టీడీపీకి ఉన్నాయి. వైసిపి నుంచి 8 మంది టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లు కలవడంతో టీడీపీకి ఆధిక్యంలోకి వచ్చింది. అటు భద్రాచలం క్యాంప్ కి తరలించిన వైసిపి కౌన్సిలర్లు కూడా టీడీపీ మంత్రి సారథి కి టచ్ లో కి వెళ్లినట్లు చెబుతున్నారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా

Read more RELATED
Recommended to you

Latest news