టీటీడీకి సరఫరా చేసే నెయ్యి వెనుక భయంకరమైన విషయాలు !

-

టీటీడీ పాలక మండలికి సరఫరా చేసే నెయ్యి వెనుక భయంకరమైన విషయాలు బయటకు వచ్చాయి. తిరుమల టిటిడికి సరఫరా చేస్తూన్న నెయ్యిలో నాణ్యత లోపాలను గుర్తించారు టిటిడి అధికారులు. ఏటా ముడిసరుకులు కోనుగోలు 500 కోట్లు వెచ్చిస్తూండగా….అందులో నెయ్యి కోనుగోలుకే 250 కోట్లు వెచ్చిస్తోంది టిటిడి పాలక మండలి.

Terrible things behind the ghee supplied to TTD

నెయ్యి నాణ్యత ప్రమాణాలను పరిశిలించేందుకు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ క్యాలిబ్రేషన్ ల్యాబ్ కి పంపింది టిటిడి పాలక మండలి. టిటిడికి సరఫరా చేస్తూన్న 5 మంది పంపిణిదారులలో తమిళనాడుకి చెందిన పంపిణిదారుడు సరఫరా చేస్తూన్న నెయ్యిలో నాణ్యత ప్రమాణాల లోపాలను గుర్తించింది టిటిడి. ఇక ఈ తరుణంలోనే…. సరఫరాదారుడిని బ్లాక్ లిస్ట్ లో చేర్చేందుకు షోకాజ్ నోటిస్ జారి చేశారు టీటీడీ పాలక మండలి ఇఓ శ్యామల రావు. ఇలాంటి సంఘటన మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version