ఏపీలో ఇంటర్‌ విద్యార్థి సూసైడ్.. లిట్టర్ రాసి మరీ !

-

ఏపీలో ఇంటర్‌ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. లిట్టర్ రాసి మరీ ఏపీలో ఇంటర్‌ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థి మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లాలోని కానూరులో ఎన్ఆర్ఐ కళాశాలలో జరిగింది.

The incident of the death of an Inter student under suspicious circumstances took place at NRI College in Kannur in Krishna district

విద్యార్థి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడని కళాశాల యాజమాన్యం తెలిపింది. అయితే ఆ సూసైడ్ నోట్ తమ కొడుకు రైటింగ్ కాదని కావాలనే యాజమాన్యం తప్పుదోవ పట్టిస్తుందని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అనంతరం పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏపీలో ఇంటర్‌ విద్యార్థి సూసైడ్ గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version