AP : ఫోన్ మాట్లాడుతూ ఓటేసిన ఎమ్మెల్యే అభ్యర్థి

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిన్న ముగిసిన సంగతి తెలిసిందే. అర్ధరాత్రి వరకు ఓటర్లు లైన్లో నేర్చుకొని మరి ఓటు వేశారు. అయితే శ్రీకాకుళం జిల్లాలోని పోలింగ్ బూత్ లో టెక్కలి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ తీరు వివాదాస్పదంగా మారింది.

The MLA candidate who voted on the phone

ఓటు హక్కును వినియోగించుకునేందుకు టెక్కలి లోని పోలింగ్ బూత్ కు వచ్చిన ఆయన ఫోన్ మాట్లాడుతూ ఓటు వేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. మరోవైపు అక్కడే ఉన్న సిబ్బంది ఆయనను అడ్డుకోక పోవడం గమనార్హం. కానీ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఫోన్లు తీసుకురాకూడదు ఎన్నికల అధికారులు గతంలోని ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ టెక్కలి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్… రూల్స్ బ్రేక్ చేసి ఫోన్ తీసుకువెళ్లారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version