పవన్ కల్యాణ్ తిరుమల టూర్ షెడ్యూల్ లో మార్పులు..!

-

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల టూర్ షెడ్యూల్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. అక్టోబర్ 2వ తేదీకి బదులు ఒకటో తేదీన తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. ఒకటో తేదీన అలిపిరి నుంచి కాలిబాటలో కొండపైకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళతారు.

There have been changes in the schedule of Deputy CM Pawan Kalyan’s Tirumala tour

ఇక అక్టోబర్‌ 2వ తేదీ తిరుమల అన్న ప్రసాద వితరణను పరిశీలిన, ప్రాయశ్చిత దీక్ష విరమణ ఉంటుంది. 3న శ్రీవారి దర్శనం, తిరుపతిలో వారాహి సభ ఉంటుంది. ఇక దీనిపై ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడారు. వారాహి సభను విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. అక్టోబర్ 1 వ తేది ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఆలయాలు, యోగ కేంద్రాల్లో నిర్వహించాలని… అక్టోబర్ 2వ తేది నగర సంకీర్తన ఉంటుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version