తిరుమల లడ్డూ వివాదం..చంద్రబాబు మరో సంచలన నిర్ణయం !

-

తిరుమల లడ్డూ వివాదంపై..చంద్రబాబు సర్కార్‌ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలలోనే కాకుండా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోనూ సంప్రోక్షణ చేపట్టే ఆలోచన దిశగా చంద్రబాబు సర్కార్‌ అడుగులు వేస్తోంది. ఆంధ్ర ప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నివాసానికి టీటీడీ ఈవో శ్యామల రావు, జేఈవో వెంకయ్య చౌదరి వెళ్లారు. టీటీడీ ఉన్నతాధికారులతో పాటు సీఎం చంద్రబాబు నివాసానికి వచ్చారు ఆగమ పండితులు.

Tirumala Laddu Controversy Chandrababu Another Sensational Decision

ఈ సందర్భంగా తిరుమలలో చేపట్టాల్సిన సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు చంద్రబాబు. ఇప్పటికే ఆగమ పండితులతో చర్చలు జరిపారు టీటీడీ ఉన్నతాధికారులు. తిరుమలలోనే కాకుండా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోనూ సంప్రోక్షణ చేపట్టే ఆలోచన దిశగా చంద్రబాబు సర్కార్‌ అడుగులు వేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version