తిరుమల భక్తులకు అలర్ట్.. ఇవాళ దర్శనాలకు ఎంత సమయం అంటే?

-

తిరుమల శ్రీవారి దర్శనానికి 10 గంటలు పడుతోంది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 8 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. నిన్న(సోమవారం) శ్రీవారిని 66,503 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

The person who jumped in the Tirumala valley

నిన్న ఒక్కరోజే స్వామివారి హుండీ ఆదాయం రూ.4.16 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

  • తిరుమలలో 8 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు..
  • టోకేన్ లేని భక్తుల సర్వదర్శనంకు 10 గంటల సమయం..
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 66,503 మంది భక్తులు..
  • నిన్న తలనీలాలు సమర్పించిన 23,941 మంది భక్తులు..
  • నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.16 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news