తిరుమల భక్తులకు అలర్ట్‌..ఇవాళ దర్శనాలకు ఎంత సమయం అంటే ?

-

తిరుమల శ్రీ వారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌. తిరుమల శ్రీ వారి సర్వదర్శనాలకు 06 గంటల సమయం పడుతోంది. 01 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనాలకు 06 గంటల సమయం పడుతోంది. అటు నిన్న తిరుమల శ్రీవారిని 66393 మంది భక్తులు దర్శించుకున్నారు.

tirumala

19490 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక తిరుమల హుండీ ఆదాయం 3.86 కోట్లు గా నమోదు అయింది.

  • తిరుమల ….01 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
  • టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనంకు 06 గంటల సమయం
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 66393 మంది భక్తులు
  • తలనీలాలు సమర్పించిన 19490 మంది భక్తులు
  • హుండీ ఆదాయం 3.86 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news