అత్తాకోడళ్లపై అత్యాచారం ఘటనలో ట్విస్ట్‌ !

-

అత్తాకోడళ్లపై అత్యాచారం ఘటనలో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. అత్తాకోడళ్లపై అత్యాచారం ఘటనలో నిందితులు అరెస్ట్ కావడం జరిగింది. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు తేలింది. ఈ సంఘటన పై మంత్రి సవిత కీలక ప్రకటన చేశారు. శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలంలో అత్తాకోడళ్లపై అత్యాచారం చేసిన ఘటనలో ఆరుగురు నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.

Twist in the incident of hindupura case

ఆరుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు తేల్చారు. అటు ఆస్పత్రిలో ఉన్న బాధితులను పరామర్శించారు మంత్రి సవిత. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారని పేర్కొన్నారు మంత్రి సవిత. పోలీసులు 4 బృందాలుగా గాలించి నిందితులని 24 గంటల్లో పట్టుకున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news