ఏపీలో డెంగీ మరణాలు లేవు : కేంద్రమంత్రి

-

 

ఏపీలో డెంగీ కేసులపై కేంద్ర మంత్రి ఎస్టి సింగ్ బగేల్ కీలక ప్రకటన చేశారు. గత నాలుగేళ్లలో ఏపీలో 5,936 డెంగీ కేసులు నమోదైనట్లు కేంద్ర మంత్రి ఎస్టి సింగ్ బగేల్ లోక్ సభలో వెల్లడించారు. డెంగీతో రాష్ట్రంలో ఎవరు మరణించలేదని తెలిపారు.

Union Minister ST Singh Bagel’s Key Statement on Dengue Cases in AP

తెలంగాణలో 2020లో 2,173, 2021లో 7,135, 2022లో 8,972 కేసులు నమోదయ్యాయి. 2023లో నవంబర్ వరకు 7,894 కేసులు నమోదు అవ్వగా ఒక్క మరణం కూడా సంభవించినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,34,427 మందికి డెంగీ సోకగా 274 మంది మరణించినట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news