విశాఖలో నీళ్లు తాగుతున్న అమ్మ వారు..వీడియో వైరల్‌!

-

Varahi Ammavaru Drinks Water Video Goes Viral: ఆషాడ మాసంలో అమ్మవారి అద్భుతం సృష్టించారు. నీళ్లు తాగుతూ అమ్మ వారు కనిపించారు. వారాహి అమ్మవారు నీళ్లు తాగుతున్న వీడియో నెట్టింట వైరలవుతోంది.. ఈ షాకింగ్ ఘటన ఏపీ లోని విశాఖపట్నం లోని సింహాద్రిపురంలో జరిగింది. ఓ ఇంట్లో వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో అమ్మవారికి నీరు పట్టిస్తుండగా.. ఆ నీటిని అమ్మవారు తాగేశారు. దాంతో, కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. పలువురు అమ్మవారికి నీరు తాగించారు.

Varahi Ammavaru Drinks Water Video Goes Viral

ఈ వీడియోను చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఇక అటు ఇంద్రకీలాద్రి కొండచరియల సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. కొండచయలు విరిగిపడకుండా ఒక గోడ నిర్మాణం, సిమెంటింగ్ చేసి మట్టి జారకుండా ఏర్పాటుకు ప్రతిపాదించారు నిపుణులు. ఇక నిపుణుల సలహాను ఆమోదించిన దేవాదాయ శాఖ… రెండు రోజుల్లో ప్రారంభించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version