వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలేటి కృష్ణవేణికి మరో షాక్ తగిలింది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలేటి కృష్ణవేణికి 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ మేరకు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలేటి కృష్ణవేణికి మే 5 వరకు రిమాండ్ విధించింది కోర్టు. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలేటి కృష్ణవేణి.

ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు మార్ఫింగ్ ఫోటోలను పోస్ట్ చేయడంపై కేసు నమోదు ఐంది. కేసు నమోదు చేసి పీటీ వారెంట్పై కృష్ణవేణిని కోర్టుకు తీసుకువచ్చారు నరసరావుపేట పోలీసులు. ఇక వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలేటి కృష్ణవేణి కేసు వివరాలు తెలియాల్సి ఉంది.