రాహుల్ గాంధీ ఓటమి తప్పదు: అన్నామలై

-

తమిళనాడు బీసీపీ చీఫ్ అన్నామలై పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వయినాడ్ లో జరిగిన రోడ్ షోలో ఈరోజు పాల్గొన్నారు. అన్నామలై ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు దేశ ప్రజల అభివృద్ధి వైపు చూస్తున్నారని. సురేంద్రన్ గెలవబోతున్నారు అన్నారు. ఆయన రాహుల్ గాంధీని ఓడించడానికి ఆయన ఇక్కడికి రాలేదు ప్రజలకు సేవ చేయడానికి వచ్చారని అన్నారు. ఏం చేసారో చెప్పడానికి రాహుల్ గాంధీ శ్వేత పత్రం సమర్పించగలరా అని అన్నారు.

అలానే వయినాడ్ ముద్దుబిడ్డ అయిన సురేంద్రన్ తమ ప్రాంత ప్రజలను ఎప్పుడూ కాపాడుకుంటున్నారని అన్నారు. జీవన నాణ్యతని మెరుగుపరచడానికి ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయడం చాలా అవసరం కాంగ్రెస్ కష్టపడి సంపాదించే వారు సంపాదనని కొల్లగొట్టి ఓటు బ్యాంకు కోసం పంచి పెట్టాలని చూస్తుందని అన్నారు వయినాడ్ ప్రజలు ఆలోచించి అభివృద్ధి కోసం ఓటు వేయాలని అన్నామలై అన్నారు

Read more RELATED
Recommended to you

Latest news