అమరావతిలో జగన్ కు పాలాభిషేకం…!

-

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని కొనసాగించాలని ఆ ప్రాంతంలో గత 250 రోజుల నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి. అక్కడ వాతావరనం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో వైసీపీ ఎమ్మెల్యే చేస్తున్న ఒక పని విడ్డూరంగా మారింది. తుళ్ళూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనితో భారీగా మోహరించిన పోలీసులు… పటిష్ట భద్రాత్ ఏర్పాటు చేసారు.

Jagan

కాసేపట్లో తుళ్లూరుకు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రానున్నారు. అమరావతి ప్రాంత రైతులకు కౌలు వేసినందుకు జగన్ ఫోటో కు, వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేయనున్నారు శ్రీదేవి. అసైన్డ్ రైతులకు ప్రభుత్వం కౌలు వేయకుండా ఎందుకు నిలిపి వేసిందంటుని రైతులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆందోళనలు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే వెళ్లి పాలాభిషేకం చేయడం భావ్యమా అని పలువురు విమర్శిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version