ఏపీలో కొత్త‌గా 82 క‌రోనా కేసులు, ఒక మ‌ర‌ణం న‌మోదు

-

ఏపీలో క‌రోనా కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. తాజాగా ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం.. ఏపీ లో కొత్త‌గా 82 క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు న‌మోదు అయ్యాయి. ఇక కోవిడ్ వల్ల కృష్ణా లో ఒకరు మరణిం చారు. అలాగే… గడచిన 24 గం టల్లో 164 మం ది కోవిడ్ నుం డి పూర్తిగా కోలుకుని (Recov ered) సంపూర్ణ ఆరోగ్య వంతులు అయ్యా రు.

ap carona

ఇక నిన్న ఒక్క రోజే ఏపీ లో 25,086 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,11,81,664 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2060836 లక్షలకు చేరింది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 14490 కి చేర‌గా… ప్ర‌స్తుతం ఏపీలో యాక్టివ్ క‌రోనా కేసుల సంఖ్య 1166 గా న‌మోదు అయింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version