హైదరాబాద్ లో సూసైడ్ చేసుకున్న ఏపీ అటవీశాఖాధికారి

-

ఏపీ అటవీ శాఖా అధికారి వి భాస్కర రమణ మూర్తి నాగోల్ లో ఆత్మహత్య చేసుకున్నారు. అపార్ట్మెంట్ ఐదవ అంతస్తు నుండి దూకి భాస్కర్ ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆయన రెండు నెలలుగా డిప్రెషన్ తో బాధ పడుతున్నట్టు తెలుస్తోంది.

hanging-suicide

ఇక ఈరోజు తెల్లవారు జామున రెండు గంటల సమయంలో నాగోల్ లో రాజీవ్ గృహకల్పలో ఉన్న తన ఇంటి బాల్కనీలో నుండి కిందకి దూకి చనిపోయాడు. ఆయన వయసు ప్రస్తుతం 59 సంవత్సరాలు. 1987 బ్యాచ్ కి చెందిన రమణ మూర్తి ప్రస్తుతం ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం ఆయన డెడ్ బాడీని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version