Ayodhya: విరాట్ కోహ్లీ దంపతులకు రామ మందిర ఆహ్వానం ….

-

జనవరి 22న రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమము జరగనున్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి కోహ్లీ, అనుష్క దంపతులకు ఆలయ ట్రస్ట్ ఆహ్వానం అందించింది. ఇదివరకే సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, బిగ్ బి అమితాబ్ బచ్చన్, రజినీ కాంత్, మెగా స్టార్ చిరంజీవి, రణబీర్ కపూర్ వంటి ప్రముఖులకు రామ మందిర ట్రస్టు ఆహ్వానాలను అందించింది.

 

జనవరి 22న అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమనికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నాడు .ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా బిజినెస్ మ్యాన్స్, స్పోర్ట్స్, సినీ ప్రముఖులు, పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వ్యక్తులతో పాటు కరసేవ చేసిన కుటుంబాలకు ఆలయం ట్రస్ట్ ఆహ్వానం అందించింది. వీరితో పాటు సాధువులు కూడా ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. అయోధ్యతో పాటు దేశంలో ఎటుచూసినా పండగ వాతావరణం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news