ఇదంతా కేసిఆర్ ఆడుతున్న నాటకం: బండి సంజయ్

-

8మంది BRS ఎమ్మెల్యే లు, 5మంది బీ అర్ ఎస్ ఎంపీ లు మాతో టచ్ లో ఉన్నారు అని బండి సంజయ్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీ అర్ ఎస్ తో పొత్తు ఉండదు అని అన్నారు. ఇదంతా కేసిఆర్ ఆడుతున్న నాటకం అన్నారు సాక్షత్తు ప్రధాని మోడీ నే వారి అవినీతి పై మాట్లాడారు అన్నారు. అధికారంలో ఉన్నప్పుడే కేసిఆర్ ను ఎన్డీఏ లో చేరుతామని అడిగితేనే చేర్చుకొలేదు అని బండి సంజయ్ అన్నారు.

తెలంగాణలో మేము 17కి 17సీట్లు గెలుస్తాం దేశ వ్యాప్తంగా 400 సీట్లు గెలుస్తాం. బీ అర్ ఎస్ ఒక్కటి కూడా గెలిచే అవకాశం లేదు అని అన్నారు. బీఅర్ఎస్ కు ఎంపీ అభ్యర్థులు లేరని, ఉన్న వాళ్ళు పక్క చూపులు చూస్తున్నారు అని బండి సంజయ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news